<no title>అలీకి మాతృ వియోగం
అలీకి మాతృ వియోగం ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్‌ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు  కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అల…
లాటరీపై 28 శాతం పన్ను
లాటరీపై 28 శాతం పన్ను న్యూఢిల్లీ:  లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన 38వ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లో…
ఓరుగల్లులో మెట్రో పరుగులు!
ఓరుగల్లులో మెట్రో పరుగులు! సాక్షి, వరంగల్‌:  అన్నీ అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్‌ మాదిరిగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఇట…
<no title>రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం
రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులను ఎదుర…
పారదర్శకత లక్ష్యంగా ప్రక్షాళన
పారదర్శకత లక్ష్యంగా ప్రక్షాళన సాక్షి, అమరావతి:  ప్రశ్నలు, సమాధానాలు, 'కీ'లు తప్పుల తడకలు... సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు... అర్థంపర్థం లేని తెలుగు అనువాదాలు.. ప్రశ్నపత్రాల లీకేజీలు... మూల్యాంకనంలో లోపించిన సమతూకం...  మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం.. లెక్కలేనన్ని కోర్టు కేసులు... గత కొన్నేళ్ల…
‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు
'శప్తభూమి'కి సాహిత్య అవార్డు సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన 'శప్తభూమి'నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించ…